Header Banner

అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?

  Thu Jun 12, 2025 16:54        India

2025 జూన్ 12న మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీంలైనర్ (ఫ్లైట్ AI171) లండన్ గాట్విక్ వైపు బయలుదేరిన కొద్దిసేపటికే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే మయ్‌డే కాల్ ఇచ్చింది. అతి తక్కువ ఎత్తులో ఉండగానే విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది.అనుకోని విధంగా ఈ విమానం అహ్మదాబాద్‌ మెఘానీనగర్‌లోని ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన హాస్టల్ భవనంపై క్రాష్ అయినట్లు, ఈ ఘటనలో మంది కాబోయే డాక్టర్లు అక్కడికక్కడే మృతి చెందినట్టు, అదనంగా ఇంకా 18 మంది గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నట్లు సమాచారం. ఘర్షణ వల్ల భారీ అగ్నిప్రమాదం ఏర్పడి చుట్టుపక్కల ప్రాంతం పొగమంచుతో నిండి పోయింది.

 

ఇది కూడా చదవండి:  కూలిపోయిన విమానంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం.? 625 అడుగుల ఎత్తు నుంచి..

 

ఈ విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు – 230 మంది ప్రయాణికులు (11 మంది చిన్నారులు సహా) మరియు 12 మంది సిబ్బంది. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 మంది పోర్చుగీసువారు, ఒక కెనడియన్ ఉన్నట్టు అధికారికంగా వెల్లడించారు. వీరిలో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఇప్పటివరకు కనీసం 30–35 మృతదేహాలు వెలికితీయబడ్డాయి, కానీ మొత్తం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ ఇంజన్లు, అంబులెన్సులు మరియు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు 80 శాతం ప్రాంతాన్ని శుభ్రం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయబడింది.

 

ఇది కూడా చదవండి: అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం! ఫ్లైట్ లో 242 మందికి పైగా..
 

 

ఈ ఘోర దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎయిర్ ఇండియా, డీజీసీఏ మరియు బోయింగ్ సంస్థలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి.ఈ ప్రమాదం బోయింగ్ 787 డ్రీంలైనర్‌కు సంబంధించిన తొలి ప్రాణహాని కలిగించిన ఘటనగా నమోదైంది. బాధితుల కుటుంబ సభ్యులకు సహాయం అందించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక హెల్ప్‌లైన్ 1800 5691 444 అందుబాటులోకి తెచ్చింది.

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 ఇది కూడా చదవండి: తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!

 

మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!

 

తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..

 

హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!

 

 ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

 

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AirIndiaCrash #AhmedabadPlaneCrash #AI171Tragedy #Boeing787Crash #IndiaPlaneCrash #ShockingAirCrash #AviationDisaster #BreakingNews #FlightAccident #MaydayCall #CrashInvestigation #IndiaInMourning #AviationEmergency #HeartbreakingIncident #AirIndiaTragedy